నేను చిన్నప్పటి నుండి అనుకుంటూనే ఉన్నాను... ఇలాంటి టాపిక్ మీద ఒక కధ లేక ఒక
"కరుణను మరిపించేదా చదువు సంస్కారమంటే....
ఫైమాటలు అక్షరాల నిజం ఎందుకంటే చాల మంది సహాయం చేయవలిసిన సమయంలో వెనకకు తగ్గి మరల దానిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమర్ధించు కొంటారు నేను కూడా ఒక సందర్భంలో వెనిక్కి తగ్గాను అది గుర్తు వచ్చినప్పుడల్లా నన్ను కలచి వేస్తుంది.నాకు బాగా గుర్తు మార్చి 16వ తేది 2003 సంవత్సరంలో నేను నా స్నేహితులతో కలిసి వైజాగ్ నుండి రాజంకి ట్రైనులో వెళ్తున్నాం.ట్రైను విజయనగరంలో ఆగితే నేను అలా బయటకు వచ్చిమరల ట్రైను కదిలిన సమయంలో ఎక్కుతుండగా మంది గుంపుగా వుండడం గమనించాను.నేను కూడా అక్కడికి వెళ్ళగా ఒక మూడేళ్ళ పాపని తన తల్లి అక్కడ వదిలి అప్పుడే ట్రైను దిగి వెళ్లిందని చెప్పారు.అందరు తనను వింతగా చూస్తున్నారు కానీ ఎవరు కూడా తనిని రక్షించే ప్రయత్నం మాత్రం చేయలేదు. నేను ఎంతబాగా ఆలోచించినా అవసరమైన చోట దానిని ఆచరణ లో పెట్టలేక పోయాను. నాలో వున్నా కొంత భయం నన్ను వెనక్కి నెడితే ఇంకొక విషయం ఎవరికీ లేని బాధ నాకు ఎందుకులే అని..ఇలా మొత్తానికి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అర్ధం అయ్యింది.అందుకే మనం ఒకరికి ఉపయోగ పడాలంటే మనీ కాదు మనసుంటే చాలు అనిపించింది. మన దేహం కి మలినలే పడితే దానిని ఎప్పటికప్పుడు సుద్ది చేసుకుంటున్నాం అదే మరి మన మనసుకి మలినాలు పడితే అవి ఎలా తొలగించుకోవాలి, ఎలా మన మనసుని చేసుకోవాలి. ఇలా నా మది మధనం నుండే పుట్టింది నా మ"ధనం". ఈ కవితను తలచుకున్నప్పుడల్లా నాకు కొంత ధైర్యం మరియు ఉత్సాహం వస్తుంది.
సంపుటి రాయాలని..ఈ మధ్యన నా మిత్రుడు ఒక బ్లాగ్ వ్రాసాడు నేను ఆ రోజున ఆలోచించాను
నేను కూడ బ్లాగ్ రాస్తే బాగుంటుందని. నాకు చిన్నప్పటి నుండి కరుణ అనే పదం చాలా ఇష్టం. అందుకే మొదట ఈ కరుణ అనే పదం మీద బ్లాగ్ రాయడం మొదలుపెట్టాను. అందుకు కారణం కూడా లేకపోలేదు, నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు మా తెలుగు మాష్టారు
కందుకూరివారు రాసిన "తుది విన్నపం" అనే పాఠం చెప్పారు. అందులోని కొన్ని వాక్యాలు నాకు
ఇంకా ఇప్పటికీ నా మది అంతరాలలో మెదులుతూనే ఉంటాయి.
నేను కూడ బ్లాగ్ రాస్తే బాగుంటుందని. నాకు చిన్నప్పటి నుండి కరుణ అనే పదం చాలా ఇష్టం. అందుకే మొదట ఈ కరుణ అనే పదం మీద బ్లాగ్ రాయడం మొదలుపెట్టాను. అందుకు కారణం కూడా లేకపోలేదు, నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు మా తెలుగు మాష్టారు
కందుకూరివారు రాసిన "తుది విన్నపం" అనే పాఠం చెప్పారు. అందులోని కొన్ని వాక్యాలు నాకు
ఇంకా ఇప్పటికీ నా మది అంతరాలలో మెదులుతూనే ఉంటాయి.
"అశ్మదేశీయులారా సహ జన్ములారా....
నా చర్మం ముడతలు పడుచున్నది...
నా కంట నరాలు నశించి పోవుచున్నవి....
కానీ నా లోన జీవ సంస్కరణ ఆశ దిన దినాభివృద్ధి చెందుతున్నది ..."
ఈ నాలుగు వాక్యాలను అప్పటి ఆంధ్ర దేశం లో వున్న యువతను ఉద్దేశించి కందుకూరి వారు తను నడుపుతున్న ఆంధ్రా పత్రిక లో రాసిన చిట్టచివరి సంపాదకీయం. తను చనిపోవటానికి సిద్దంగా వున్నానని తెలిసి, తదనంతరం ఈ ఆంధ్ర దేశాన్ని ఆనాటి యువతకు అప్పచెప్పుతూ రాసిన మాటలవి...అరువది సంవత్సరాలు దాటినా కందుకూరి వారి మాటలు అంత ఉత్సాహంగా వుంటే ఇంకా ఇరువది దాటని నేను ఇంకా ఎంత ఉత్సాహంగా వుండాలని ఆలోచించా....., నేను ఆ రోజు నుండి నా జీవితంలో ఎల్లప్పుడూ ఇతురుల పట్ల దయతో మెలగాలి మరియు సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయ పడాలని నిశ్చయంచు కొన్నాను. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు, ఒక రోజు నేను కాలేజీ నుండి రూమ్ కి తిరిగి వస్తుండగా మధ్యలో ఒక పది ఏళ్ళ వయసు గల బాలుడు " అమ్మ ఆకలి ఆకలి" అని గట్టిగా కేకలు పెడుతున్నాడు అది విని నేను సైకిల్ దిగి నా దగ్గర వున్నా ఒక రెండు రూపాయలు ఇద్దామనుకునే లోపు వాడి మిత్రుడు వచ్చి "సార్ వాడికి డబ్బులు ఇవ్వకండి ఈ రోజు మెగాస్టార్ సినిమా రిలీజ్ అవుతుంది వాడు ఆ సినిమాకి వెళ్ళడానికి ఈ వేషమంతా అన్నాడు". నా మనసు ఒక్కసారి చివుక్కుమని
నేను వెంటనే ఆ అబ్బాయి కి డబ్బులు ఇవ్వకుండా రూమ్ కి వెళ్ళిపోయాను. నేను రూమ్
కి వెళ్ళిన తరువాత ఆలోచించాను ఇద్దరు అబ్బాయిలు కూడా నాకు తెలియనివాల్లే అని, కానీ వారిలో కలిఆకలి అని ఏడ్చే వాడి మాట ఎందుకు నమ్మలేకపోయాను.ఒక వేల వాడికి నిజంగా ఆకలి అయితే నేను వాడి మీద దయ చుపించాలేకపోయాను అని అనిపించింది. ఈ విషయం గురించి
చాల ఎక్కవగా అలోచినేమో...నేను బి. టెక్ లో వుండగా ఒక కవిత రాసాను...
నేను వెంటనే ఆ అబ్బాయి కి డబ్బులు ఇవ్వకుండా రూమ్ కి వెళ్ళిపోయాను. నేను రూమ్
కి వెళ్ళిన తరువాత ఆలోచించాను ఇద్దరు అబ్బాయిలు కూడా నాకు తెలియనివాల్లే అని, కానీ వారిలో కలిఆకలి అని ఏడ్చే వాడి మాట ఎందుకు నమ్మలేకపోయాను.ఒక వేల వాడికి నిజంగా ఆకలి అయితే నేను వాడి మీద దయ చుపించాలేకపోయాను అని అనిపించింది. ఈ విషయం గురించి
చాల ఎక్కవగా అలోచినేమో...నేను బి. టెక్ లో వుండగా ఒక కవిత రాసాను...
"అరుణ కిరణాలలో లేదు కరుణ...
దప్పిక గొన్న ధరణిని చూసి దేవునికి కలగలేదు కరుణ...
ఆకలితో అలమటిస్తున్న అనాధులు...
అపురూపంగా పెంచిన అబ్బాయి నుండి ఆదరణ లేని అమ్మ నాన్నలు...
ఈ దారుణాలను చూసి రావాల్సింది కన్నీళ్లు కాదు...
రాయాల్సింది కవితలు కాదు...
హృదయంలో ఉదయంచాలి ఉప్పెనలాంటి దయ...
మనసులో మొలకేత్తాలి మానవత్వమనే మొగ్గ..."
ప్రతి మనిషి కూడా పుట్టుకతో చెడ్డవాడు కాదు. కానీ వాళ్ళు పెరిగిన వాతావరణమే వారి స్వభావం మీద ప్రభావం చూపుతుంది. నాలో నేను ఒకటి గమనించాను, నేను పెరుగుతున్న కొద్దీ నేను ఇతరులకు సహాయపడాలని ఆశ ఎక్కువతున్నా అది అవసరం అయినప్పుడు మాత్రం సహాయపడాలేకపోతున్నాను. దీని గురుంచి రుద్రవీణ సినిమా లో " చుట్టుపక్కల చూడరా చిన్నవాడ..." అనే పాట చరణం లో చక్కగా రాయబడింది.
"కరుణను మరిపించేదా చదువు సంస్కారమంటే....
గుండె బండగా మార్చేదా సంప్రదాయమంటే...
..............................
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా..
తెప్ప తగలబెట్టేస్తావా యేరు దాటగానే..."
ఫైమాటలు అక్షరాల నిజం ఎందుకంటే చాల మంది సహాయం చేయవలిసిన సమయంలో వెనకకు తగ్గి మరల దానిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమర్ధించు కొంటారు నేను కూడా ఒక సందర్భంలో వెనిక్కి తగ్గాను అది గుర్తు వచ్చినప్పుడల్లా నన్ను కలచి వేస్తుంది.నాకు బాగా గుర్తు మార్చి 16వ తేది 2003 సంవత్సరంలో నేను నా స్నేహితులతో కలిసి వైజాగ్ నుండి రాజంకి ట్రైనులో వెళ్తున్నాం.ట్రైను విజయనగరంలో ఆగితే నేను అలా బయటకు వచ్చిమరల ట్రైను కదిలిన సమయంలో ఎక్కుతుండగా మంది గుంపుగా వుండడం గమనించాను.నేను కూడా అక్కడికి వెళ్ళగా ఒక మూడేళ్ళ పాపని తన తల్లి అక్కడ వదిలి అప్పుడే ట్రైను దిగి వెళ్లిందని చెప్పారు.అందరు తనను వింతగా చూస్తున్నారు కానీ ఎవరు కూడా తనిని రక్షించే ప్రయత్నం మాత్రం చేయలేదు. నేను ఎంతబాగా ఆలోచించినా అవసరమైన చోట దానిని ఆచరణ లో పెట్టలేక పోయాను. నాలో వున్నా కొంత భయం నన్ను వెనక్కి నెడితే ఇంకొక విషయం ఎవరికీ లేని బాధ నాకు ఎందుకులే అని..ఇలా మొత్తానికి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అర్ధం అయ్యింది.అందుకే మనం ఒకరికి ఉపయోగ పడాలంటే మనీ కాదు మనసుంటే చాలు అనిపించింది. మన దేహం కి మలినలే పడితే దానిని ఎప్పటికప్పుడు సుద్ది చేసుకుంటున్నాం అదే మరి మన మనసుకి మలినాలు పడితే అవి ఎలా తొలగించుకోవాలి, ఎలా మన మనసుని చేసుకోవాలి. ఇలా నా మది మధనం నుండే పుట్టింది నా మ"ధనం". ఈ కవితను తలచుకున్నప్పుడల్లా నాకు కొంత ధైర్యం మరియు ఉత్సాహం వస్తుంది.
"మనసులోని మలినాలను వదిలి మండుటెండల్లో
మాసిన బ్రతుకలతో వున్న మంచి మనుషుల్ని చూడండి..
మేను పైన ముతక గుడ్డ లేక మొదటి వారి ముద్దు ముచ్చటను నోచుకోక
ముష్టి అయిన ముప్పావల మించక పొట్ట వుట్టని మట్టితో నింపుతున్న
మా మూడేళ్ళ చిన్నారులని చూడండి.."
ముష్టి అయిన ముప్పావల మించక పొట్ట వుట్టని మట్టితో నింపుతున్న
మా మూడేళ్ళ చిన్నారులని చూడండి.."
ఫై కవిత ఎప్పటికప్పుడు నన్ను నాకు గుర్తు చేస్తూవుంటుంది.ఒక విధంగా నేను కొన్ని మంచి
పనులు చేయడానికి స్పూర్తినిచ్చింది. అయితే ఇలాంటి పరిస్తితులు ఎందుకు ఎదురవుతున్నాయని
ఒక సారి పునరాలోచన చేస్తే. దీనికి కారణం మనిషిలో రోజు రోజుకు పెరుగుతున్న స్వార్ధం.
అసలు మనిషి సేద్యం చేయడం నేర్చుకోక ముందు ఏ పూట ఆహారం కోసం ఆ పూట సంపాదించు
కొనేవాడు. మనిషి సేద్యం చేయడం తెలిసిన తరువాత రేపటి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు.
అప్పుడు అలా రేపటి కోసం కూడబెట్టిన మనిషి నేడు కూడబెట్టడం కోసం మాత్రమే బ్రతుకు తున్నాడు అందుకేనేమో ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు పేదవాళ్ళు ఇంకా పేద వాళ్ళు అవుతున్నారు.
అయితే ఈ సమస్య నుండి బయట పడటం ఎలా...? ఏమి చేస్తే మనం సమాజం లో ఆర్ధిక అసమానతలు తగ్గించగలం ..?. ఇలా అడిగితే దీనికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానం చెబుతున్నారు, ఒకరు ప్రభుత్వాలు మారాలంటే ఇంకొకరు మహాత్మా గాంధీ లాంటి కారణ జన్ములు పుట్టాలి అంటున్నారు. వాస్తవానికి మారాల్సింది ప్రభుత్వాలు కాదు...ముందు మనం మారాలి.. పుట్టాల్సింది మహాత్మ గాంధీ లాంటి కారణజన్ములు కాదు.. వారి యొక్క గొప్ప ఆశయాలు మన హృదయంలో పుట్టాలి. అప్పుడే మనం అనుకునే సమ సమాజం లేదా అసమానతలు లేని నవ సమాజం ఏర్పుడుతుంది. ఎందుకంటే మనం ఏది విత్తి తే అది కోయగలం. అందుకే నేను కోరుకునేది ఒక్కటే మన భావి తరాలలో నైన మంచి, మానవత్వమనే మల్లెలను వారి పసి హృదయాలలో నాట గలిగితే వారి నుండి వికసించు పరిమళాలతో ఒక సమ సమాజం సృష్టించు కొందాం.
పనులు చేయడానికి స్పూర్తినిచ్చింది. అయితే ఇలాంటి పరిస్తితులు ఎందుకు ఎదురవుతున్నాయని
ఒక సారి పునరాలోచన చేస్తే. దీనికి కారణం మనిషిలో రోజు రోజుకు పెరుగుతున్న స్వార్ధం.
అసలు మనిషి సేద్యం చేయడం నేర్చుకోక ముందు ఏ పూట ఆహారం కోసం ఆ పూట సంపాదించు
కొనేవాడు. మనిషి సేద్యం చేయడం తెలిసిన తరువాత రేపటి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు.
అప్పుడు అలా రేపటి కోసం కూడబెట్టిన మనిషి నేడు కూడబెట్టడం కోసం మాత్రమే బ్రతుకు తున్నాడు అందుకేనేమో ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు పేదవాళ్ళు ఇంకా పేద వాళ్ళు అవుతున్నారు.
అయితే ఈ సమస్య నుండి బయట పడటం ఎలా...? ఏమి చేస్తే మనం సమాజం లో ఆర్ధిక అసమానతలు తగ్గించగలం ..?. ఇలా అడిగితే దీనికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానం చెబుతున్నారు, ఒకరు ప్రభుత్వాలు మారాలంటే ఇంకొకరు మహాత్మా గాంధీ లాంటి కారణ జన్ములు పుట్టాలి అంటున్నారు. వాస్తవానికి మారాల్సింది ప్రభుత్వాలు కాదు...ముందు మనం మారాలి.. పుట్టాల్సింది మహాత్మ గాంధీ లాంటి కారణజన్ములు కాదు.. వారి యొక్క గొప్ప ఆశయాలు మన హృదయంలో పుట్టాలి. అప్పుడే మనం అనుకునే సమ సమాజం లేదా అసమానతలు లేని నవ సమాజం ఏర్పుడుతుంది. ఎందుకంటే మనం ఏది విత్తి తే అది కోయగలం. అందుకే నేను కోరుకునేది ఒక్కటే మన భావి తరాలలో నైన మంచి, మానవత్వమనే మల్లెలను వారి పసి హృదయాలలో నాట గలిగితే వారి నుండి వికసించు పరిమళాలతో ఒక సమ సమాజం సృష్టించు కొందాం.
"ముల్లులు నాటి చూసాక మల్లెలు పూస్తాయా...?
మల్లెలు నాటి చూసాక ముల్లులు పూస్తాయా...?"
అందుకే ఆగండి ...ఆలోచించండి
"మంచి అనిపిస్తే మారండి...
ఇక ఈ సమాజాన్ని మార్చండి...
భావి తరాలకు ఒక మంచి భవిష్యత్ ను అందిచండి...."